నగల కోసం గొంతు కోశారు.. | Woman murdered, robbed of jewellery | Sakshi
Sakshi News home page

నగల కోసం గొంతు కోశారు..

Jan 19 2016 7:35 PM | Updated on Aug 30 2018 5:27 PM

ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతుకోసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.

సదాశివపేట (మెదక్) : ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని దుండగులు ఆమె గొంతుకోసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ సంఘటన మెదక్ జిల్లా సదాశివపేట మండలం సిద్ధాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షాహిద అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ఆమెను గొంతుకోసి హత్య చేశారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement