సాక్షి, హైదరాబాద్: పీవీ నరసింహారావు వెటర్నరీ, యానిమల్, ఫిషరీస్ శాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం నుంచి ఈ నోటిఫికేషన్ అమలులోకి రానుంది. రాజేంద్రనగర్లో ఉన్న ప్రస్తుత క్యాంపస్లోనే ఇది ఉంటుందని వెల్లడించింది. యూనివర్సిటీకి చాన్స్లర్గా గవర్నర్ వ్యవహరిస్తారు. గవర్నర్ వైస్-చాన్స్లర్ను నియమిస్తారు. పాలకమండలి ఉంటుంది.
మండలిలో సభ్యులుగా వైస్-చాన్స్లర్తోపాటు, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి, డెరైక్టర్, ఆర్థికశాఖ కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్లు ఉంటారు. మరో ఏడుగురు ఇతర సభ్యులుగా ఉంటారు.వైస్- చాన్స్లర్ చైర్మన్గా అకడమిక్ కౌన్సిల్ ఏర్పాటవుతుంది.
మరో 12 మంది సభ్యులుగా ఉంటారు. అకడమిక్ కౌన్సిల్లోకి ఐదుగురికి మించకుండా ఇతర సభ్యులను కోఆప్ట్ చేసుకునే వీలుంది. దీనికి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ యాక్ట్-2005ను అన్వయింపజేస్తామని ప్రభుత్వం జారీచేసిన మరో ఉత్తర్వు పేర్కొంది.
పీవీ వెటర్నరీ వర్సిటీ ఏర్పాటుపై ఉత్తర్వులు
Published Sat, Nov 22 2014 4:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement