హంబన్టోటా: ఐదు వన్డేల సిరీస్లో శ్రీలంక జట్టుకు జింబాబ్వే మరోసారి షాక్ ఇచ్చింది. నాలుగో వన్డేలో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో జింబాబ్వే 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్లో 2–2తో సమంగా నిలిచింది. ఐదో వన్డే 10న జరుగుతుంది. ముందుగా శ్రీలంక 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 300 పరుగులు సాధించింది. ఓపెనర్ డిక్వెల్లా (116; 8 ఫోర్లు) సెంచరీ చేశాడు.
అనంతరం జింబాబ్వే బరిలోకి దిగగా 21 ఓవర్ల అనంతరం భారీ వర్షం పడటంతో మ్యాచ్ను 31 ఓవర్లకు కుదించి 219 పరుగుల లక్ష్యాన్ని విధించారు. అప్పటికి జట్టు స్కోరు 139/3. దీంతో 10 ఓవర్లలో 80 పరుగులు చేయాల్సి స్థితి ఏర్పడింది. ఈ దశలోఇర్విన్ (69; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు ఆటను ప్రదర్శించడంతో పది బంతులు మిగిలి ఉండగానే జింబాబ్వే నెగ్గింది.
లంకకు జింబాబ్వే షాక్
Published Sun, Jul 9 2017 1:40 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement