నగరవ్యాప్తంగా ఉన్న జలాశయాలను పునరుద్ధరించేందుకు వివిధ స్వచ్ఛందసంస్థల (ఎన్జీఓ) నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన డీడీఏ, చివరికి నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. జలాశయాల పునరుద్ధరణ, పరిరక్షణ, నిర్వహణ కోసం ఇవి కార్పొరేట్ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సేకరిస్తాయి.
- ఉమ్మడి భాగస్వామ్యంలో ప్రాజెక్టులు
- డీడీఏ నిర్ణయం
న్యూఢిల్లీ: తన అధీనంలో ఉన్న 63 జలాశయాలు/జలవనరుల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతి (పీపీపీ)లో చేపట్టాలని ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) భావిస్తోంది. ఇందుకోసం వివిధ స్వచ్ఛంద సంస్థల (ఎన్జీఓ) నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన డీడీఏ, నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. పురాతన కట్టడాల సంరక్షణ కోసం పనిచేసే ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) కూడా ఇందులో ఉందని డీడీఏ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
ఇది వరకే మథుర, బృందావన్లో పనిచేసే బ్రజ్ ఫౌండేషన్, కేరళలో సరస్సును శుద్ధీకరించే సామర్థ్య, ఫోరం ఫర్ ఆర్గనైజ్డ్ రిసోర్సెస్ కన్సర్వేషన్ అండ్ ఎన్హాన్స్మెంట్ (ఫోర్స్) అనే మూడు ఎన్జీఓలను కూడా డీడీఏ ఎంపిక చేసింది. ఫోర్స్ ఇది వరకే ఢిల్లీలోని పలు జలవనరుల పునరుద్ధరణ కోసం పనిచేసింది. ఈ నాలుగు స్వచ్ఛంద సంస్థలు త్వరలోనే 63 జలాశయాలను పరిశీలించి తమ ప్రతిపాదనలను సమర్పిస్తాయి.
ప్రతి ప్రాజెక్టుకూ డీడీఏ స్వచ్ఛంద సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటుంది. జలాశయాల పునరుద్ధరణ, పరిరక్షణ, నిర్వహణ కోసం ఈ స్వచ్ఛందసంస్థలు కార్పొరేట్ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు సేకరిస్తాయి. డీడీఏ కూడా ఈ పనుల్లో పాల్గొంటుంది. ఒక్కో సంస్థ సామర్థ్యం, ఆసక్తి, సౌలభ్యాన్ని బట్టి సంబంధిత ప్రాజెక్టు కేటాయిస్తామని డీడీఏ అధికారులు తెలిపారు.
ఒకే ప్రాజెక్టుపై బహుళ ఎన్జోఓలు ఆసక్తి చూపిస్తే తుది ఎంపిక నిర్వహణకు ప్రత్యేక విధానాన్ని ఎంచుకుంటామని చెప్పారు. ఈ సంస్థలు తమ ప్రాధాన్యాలను వెల్లడించగానే ప్రాజెక్టుల కేటాయింపును మొదలుపెడతామని డీడీఏ సీనియర్ అధికారి ఒకరు వివరించారు.
జలాశయాల అభివృద్ధికి కొత్త విధానం
Published Fri, Jun 27 2014 10:53 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement