గ్రంథి సుబ్బారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | ys jaganmohan reddy condolence to grandhi subbarao family | Sakshi
Sakshi News home page

గ్రంథి సుబ్బారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Mar 27 2017 8:19 PM | Updated on May 29 2018 4:37 PM

గ్రంథి సుబ్బారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ - Sakshi

గ్రంథి సుబ్బారావు కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

క్రేన్ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

గుంటూరు: క్రేన్ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. గత శుక్రవారం గ్రంథి సుబ్బారావు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. క్రేన్‌ సంస్థలను స్థాపించి వేల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆయన ఉపాధి కల్పించారు.

సోమవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడిన తర్వాత వైఎస్ జగన్ అమరావతి నుంచి గుంటూరు వెళ్లారు. గుంటూరులో గ్రంథి సుబ్బారావు కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement