విజయనగరం టౌన్ : ఆధ్యాత్మికతతోనే దైవత్వం సిద్ధిస్తుందని నిత్య దైవనామస్మరణ సేవా సమితి వ్యవస్థాపకుడు నారాయణస్వామీజీ అన్నారు. శనివారం రాత్రి స్థానిక కన్యకాపరమేశ్వరీ అమ్మవారి ఆలయ ఆవరణలో ఆధ్యాత్మిక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆధ్యాత్మికత , దైవచింతన అవసరమన్నారు. సమితి అధ్యక్షురాలు డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి మాట్లాడుతూ, మనిషి నిత్యం దైవనామస్మరణ చేస్తే ఎటువంటి రోగాలు దరిచేరవన్నారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు ఉమాశంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికతతోనే దైవత్వం
Published Sat, Apr 8 2017 10:50 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement