కృష్ణా జిల్లా : ‘అయ్యా.. నా భర్త వడ దెబ్బతో రెండేళ్ల కిందట మృతి చెందారు. చంద్రన్న బీమా కింద అంత్యక్రియలకు రూ.5 వేలు ఇచ్చారు. రెండో దఫా రావాల్సిన రూ.30వేల కోసం అప్పటి నుంచి కాళ్లరిగేలా తిరుగుతున్నాను’ అంటూ ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన దివ్యాంగురాలు బి.కోటమ్మ జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ను కలసి కన్నీటి పర్యంతమయ్యారు. అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోయారు. రాజకీయ వివక్షతో బీమా సొమ్ము రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. తనకు న్యాయం చేయాలని జగన్ను కోరారు.
బీమా సొమ్ము ఇవ్వలేదయ్యా
Published Fri, Apr 20 2018 6:16 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement