సాక్షి, గుంటూరు: నీటి తీరువా బకారుులను ముక్కుపిండి మరీ వసూలు చేయూలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాగంపై తీవ్ర స్థారుులో ఒత్తిడి తెస్తోంది. దీంతో అధికారులు జిల్లాలో రూ.31.38 కోట్ల మేర ఉన్న బకాయిలను ఈ నెలాఖరులోగా వసూలు చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా జాయింట్ కలెక్టర్ ఎస్.వివేక్ యాదవ్ తహశీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటి తీరువా బకారుుల వసూలుకు వీఆర్వోలకు రోజువారీ లక్ష్యాలను నిర్ణయించి.. ఆ మేరకు కచ్చితంగా వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బకాయిలు ఎక్కువగా ఉన్న మండల తహశీల్దార్లను ప్రత్యేకంగా హెచ్చరించారు. వసూళ్లలో జాప్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో వివరాలు సరిగా చెప్పలేకపోరుున తహశీల్దార్లకు మెమోలు జారీ చేయూలని ఆర్డీవోలకు సూచించారు.
అన్నదాతల్లో అందోళన...
నీటి తీరువా బకారుులు వెంటనే చెల్లించాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా వచ్చిన అతివృష్టి, అనావృష్టి కారణంగా పూర్తిగా చితికిపోయూమని, ఈ స్థితిలో ఉన్నపళంగా బకారుులు చెల్లించమంటే ఎలాగని వాపోతున్నారు. ఖరీఫ్ పంటలకు బ్యాంకు రుణాలు అందకపోవడంతోపాటు విత్తనాలు, ఎరువులు సమకూర్చుకొనేందుకు అష్టకష్టాలు పడుతున్న ఈ సమయంలో నీటి తీరువా చెల్లించటం ఎలా సాధ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది గోరుచుట్టు మీద రోకటి పోటులా ఉందంటున్నారు. మరోవైపు.. ప్రభుత్వ వైఖరితో రెవెన్యూ అధికారులూ ఆందోళన చెందుతున్నారు. పీకలోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతల నుంచి బకారుులు వసూలు చేయటం కష్టమని, అలాగని ఊరుకుంటే ఉన్నతాధికారుల చర్యలకు బలికావాల్సి వస్తుందని వాపోతున్నారు. తమ పరిస్థితి.. ముందు నురుు్య, వెనుక గొరుు్యలా ఉందని గగ్గోలు పెడుతున్నారు.
ఇదీ పరిస్థితి
నరసరావుపేట డివిజన్లో బకారుుల వసూలు అతితక్కువగా ఉంది. డివిజన్లోని బకారుుల మొత్తంలో ఇప్పటివరకు కేవలం 19.40 శాతం మాత్రమే వసూలైంది.
గురజాల డివిజన్లో అత్యధికంగా 53.52 శాతం మొత్తం వసూలైంది.
తెనాలి రెవెన్యూ డివిజన్లోని పొన్నూరు, నగరం, కర్లపాలెం, వేమూరు.. నరసరావుపేట డివిజన్లోని రొంపిచర్ల, శావల్యాపురం, గుంటూరు డివిజన్లోని ముప్పాళ్ల మండలాల్లో బకారుుల మొత్తం రూ.కోటికిపైగా ఉంది. దీంతో ఈ మండలాలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఆపరేషన్ నీటి తీరువా
Published Sun, Jul 13 2014 12:28 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'జబర్దస్త్' కమెడియన్కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!
బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం
RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
తెలంగాణాలో మరో 3 రోజులు వర్షాలు
పదేళ్లలో ఫస్ట్టైమ్! టీసీఎస్ను మించిన మరో టాటా కంపెనీ..
చిరుత కదలికలపై టీటీడీ స్పెషల్ ఫోకస్
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. ఈ నెలలోనే స్ట్రీమింగ్
HYD: జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్లో రాశీఖన్నా సందడి (ఫొటోలు)
సిట్ ఎంట్రీతో అజ్ఞాతంలోకి కొంతమంది అనుమానితులు
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement