వాట్సాప్ గ్రూపులో మెసేజ్ ఓ యువకుడిపై కత్తిపోట్లకు దారి తీసింది. ఈ ఘటన హైదరాబాద్ శివారు పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రోహిత్(20), భువనేశ్వర్(20) మైసమ్మగూడలోని నర్సింహా రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు.