ప్రధానమంత్రికి వైఎస్ జగన్ లేఖ | ys jagan mohan reddy writes to prime minister over ids names | Sakshi
Sakshi News home page

Oct 13 2016 2:34 PM | Updated on Mar 20 2024 1:45 PM

దాయ వెల్లడి పథకం -2016పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ప్రధానికి జగన్ ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.... ఏపీలో ఐడీఎస్-2016పై జరిగిన పరిణామాలను మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ అంశంపై తలొకరు తలోరకంగా మాట్లాడుతున్నారు. ఆదాయాన్ని వెల్లడిస్తే వారి వివరాలు వెల్లడించబోమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చెబుతోంది. ప్రాంతాలవారీగా గానీ, మరే రూపంలో గానీ వారి పేర్లను బయట పెట్టబోమని స్పష్టం చేస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement