
జేఈఈ అడ్వాన్స్డ్లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాల విద్యార్థులు సోమవారం విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. కళాశాలకు చెందిన జి. తేజశ్రీ 1505వ ర్యాంకు, సీహెచ్. హన్షిత శ్రీ 2040, జె. మేఘన 2146, టి. అమూల్య 4877, బి.లాస్య 5766, డి. జగదీష్రాజు 8076 ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. ఆయా కేటగిరీల్లో 13 మంది విద్యార్థులు ఐఐటీలతో పాటు జాతీయ స్థాయి కళాశాలల్లో సీట్లు సాధించే అవకాశం ఉందని తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్తో పాటు డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్లా పద్మ అభినందించారు.

జేఈఈ అడ్వాన్స్డ్లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ

జేఈఈ అడ్వాన్స్డ్లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ

జేఈఈ అడ్వాన్స్డ్లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ

జేఈఈ అడ్వాన్స్డ్లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ

జేఈఈ అడ్వాన్స్డ్లో ‘జయ’ విద్యార్థుల ప్రతిభ