ఆ నిరసన బాధ్యతారాహిత్యం.. మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం  | Sakshi
Sakshi News home page

ఆ నిరసన బాధ్యతారాహిత్యం.. మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం 

Published Tue, Jul 6 2021 12:05 PM

KTR Angry With Those Who Put Bikes And Cylinders In Ponds And Protested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చెరువుల్లో బైక్స్‌, సిలిండర్లు వేసి నిరసన తెలపడంపై రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల్లో ఇలాంటి వేయకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి, డీజీపీకి కేటీఆర్‌ సూచించారు. చెరువుల్లో బైక్స్‌, సిలిండర్లు వేయటం బాధ్యతారాహిత్యం అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.
 

Advertisement
Advertisement