శివకల్యాణోత్సవానికి ముస్తాబు | Sakshi
Sakshi News home page

శివకల్యాణోత్సవానికి ముస్తాబు

Published Mon, Mar 25 2024 1:15 AM

ముస్తాబైన రాజన్న గుడి
 - Sakshi

వేములవాడ: రాజన్న ఆలయంలో ఈనెల 27 నుంచి 31 వరకు నిర్వహించే శివకల్యాణోత్సవానికి ము స్తాబైంది. ప్రధానాలయంలో కోడెలు కట్టే ప్రదేశంలో ప్రత్యేక హోమమందిరాన్ని ఏర్పాటు చేశారు. ఐ దు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈనెల 28న ఉదయం 10.50 నుంచి మద్యాహ్నం 12.55 గంటల వరకు శ్రీపార్వతీరాజరాజేశ్వర స్వామి కల్యాణోత్సవం ని ర్వహించనున్నారు. ప్రత్యేక యాగశాల, హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఈనెల 30న సాయంత్రం 5 గంటలకు స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు రథాలను సిద్ధం చేసి ఉంచారు.

ప్రత్యేక యాగశాల, హోమగుండాలు

28న పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం

30న రథోత్సవం

ప్రత్యేక హోమ మందిరం
1/1

ప్రత్యేక హోమ మందిరం

Advertisement
Advertisement