లోకేశ్వరం: మండల కేంద్రానికి చెందిన పోతరాజుల ప్రశాంత్ అతిగా మద్యం సేవించి లోకేశ్వరం కొత్త బస్టాండులోని లక్కీ వైన్స్ పర్మిట్ రూంలో మంగళవారం మృతి చెందాడు. మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు బుధవారం వైన్స్షాపు ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. ముధోల్ సీఐ మల్లేశ్, లోకేశ్వరం ఎస్సై రాజు నచ్చజెప్పినా ఆందోళనకారులు వినిపించుకోలేదు. ఆందోళన 5 గంటల వరకు సాగడంతో కొత్త బస్టాండు ప్రాంతంలోకి రాకపోకలను నిలిపివేశారు. మృతిపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటకు వచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీటీసీ సభ్యుడు జయసాగర్రావు, మాజీ సర్పంచ్ మెండే శ్రీధర్, కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఆందోళనకారులు, వైన్స్ యాజమానులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.2లక్షల 50వేల ఆర్థికసాయం అందించేందుకు ఒప్పందం కుదరడంతో ఆందోళన విరమించారు.
వైన్షాపు ఎదుట మృతదేహంతో ఆందోళన
Published Thu, Mar 28 2024 12:40 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement