దోమలపెంట: జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు పురస్కరించుకుని టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ కేంద్రం ప్రవేశ మార్గం పీఏటీ వద్ద మంగళవారం ఫైర్ సిబ్బంది ఫైర్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల వద్ద ఉండే ప్యానల్ బోర్డులలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినప్పుడు ప్యానల్ బోర్డు స్విచ్లను ఆఫ్ చేయడం కోసం ఫైర్ ప్రూఫ్ సూట్ ధరించి మంటల్లో వెళ్లి స్విచ్ ఆఫ్ ఎలా చేస్తారో ఫైర్ సిబ్బంది ప్రదర్శించారు. దీని కి సంబంధించిన వివరాలను కేంద్రం సేఫ్టీ అధికారి డీఈ శ్రీకుమార్గౌడ్ తెలిపారు. సీఈ సూర్యనారా యణ, ఎస్ఈ(ఓఅండ్ఎం) ఆదినారాయణ, ఎస్ఈ(సివిల్)రవీంద్రకుమార్, డీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్పీ ఎఫ్ ఆర్ఐ సూర్యరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున, ఫైర్ మరియు ఓఅండ్ఎం స్టాఫ్ పాల్గొన్నారు.
భూగర్భ విద్యుత్ కేంద్రం వద్ద ఫైర్ మాక్డ్రిల్
Published Wed, Apr 17 2024 1:30 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement