కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లోని అల్ఫోర్స్ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన అల్ఫోర్స్ మ్యాఽథ్స్ ఒలింపియాడ్ టెస్ట్కు స్పందన లభించింది. విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి నివాళి అర్పించి, ప్రశ్నాపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలోని అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో 6 నుంచి 10వ తరగతి వరకు గల విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఈ పరీక్షకు 12,600 మంది హాజరైనట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ నెల 22న జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్లో బహుమతి ప్రదానం చేస్తామన్నారు. రామానుజన్ సేవలు స్ఫూర్తిదాయకమవి, చిన్న వయసులోనే గణిత శాస్త్రంపై పట్టు సాధించి, అనతికాలంలోనే అద్భుతాలు సృష్టించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
‘అల్ఫోర్స్’లో మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్
Published Mon, Dec 18 2023 12:18 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement