బాలికపై సామూహిక అత్యాచారం, ఆనంద్‌ మహీంద్రా ఆగ్రహం! | Anand Mahindra Slams Hyderabad Pub Molestation Case Accused | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో బాలికపై సామూహిక అత్యాచారం, ఆనంద్‌ మహీంద్రా ఆగ్రహం!

Jun 4 2022 4:37 AM | Updated on Jun 4 2022 11:26 AM

Anand Mahindra Slams Hyderabad Pub Molestation Case Accused - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో బాలికపై ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్తలపై మహీంద్రా గ్రూపు చైర్‌పర్సన్‌ ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ‘‘ఆ యువకులు ఎవరో నాకు తెలియదు. కానీ వార్తల్లో వారిని ఉద్దేశించిన ప్రస్తావన సరికాదని నా అభిప్రాయం. ఆ యువకులు ‘పలుకుబడి’ ఉన్న కుటుంబాల వారు కాదు.. సంస్కృతి, మానవతా విలువలు లేని, సరైన పెంపకం తెలియని ‘దిగువ స్థాయి’ కుటుంబాల వారు అనడం సరైనది. బాలికకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా..’’ అని ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement