చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి | One killed, Bike hits tree, another person injured | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

Oct 18 2016 10:35 AM | Updated on Sep 4 2017 5:36 PM

చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

చెట్టును ఢీకొన్న బైక్.. ఒకరు మృతి

`బోయినిపల్లి మండలం శభాష్‌పల్లిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

బోయినిపల్లి (సిరిసిల్ల రాజన్న జిల్లా): బోయినిపల్లి మండలం శభాష్‌పల్లిలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తోన్న ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి.

మృతుడు వేములవాడ మండలం మర్రిపల్లివాసిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని దగ్గరలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement