లక్నో: మహిళలపై దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో యాసిడ్ అమ్మకాలను ఆన్లైన్ విధానంలో పర్యవేక్షించే వ్యవస్థను అమల్లోకి తేనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు. ఈ విధానాన్ని తొలిగా ఢిల్లీలో ప్రారంభించనున్నామని చెప్పారు. శనివారం లక్నోలోని ఓ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్కూళ్లు, కాలేజీల్లో బాలికలకు ఆత్మరక్షణ విధానాలను నేర్పించాల్సి ఉందన్నారు. భద్రతా దళాల్లో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం కల్పించేలా చూడాలంటూ రాష్ట్రాలకు సూచించినట్లు రాజ్నాథ్ తెలిపారు. ప్రస్తుతం పారామిలటరీ బలగాల్లో సిబ్బంది సంఖ్య 10 లక్షలు ఉండగా, అందులో మహిళల శాతం 1.4 శాతంగానే ఉందని, వచ్చే మూడేళ్లలో దీన్ని 5 శాతానికి పెంచుతామన్నారు.
యాసిడ్ అమ్మకాలపై ఆన్లైన్ పర్యవేక్షణ
Published Sun, Dec 28 2014 3:34 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement