సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి అసెంబ్లీ నిర్వహణపై చిత్తశుద్ధి లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్రెడ్డి విమర్శించారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నా, ఇక్కడ మాత్రం మొక్కుబడి సమావేశాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. జీఎస్టీ బిల్లును తూతూ మంత్రంగా ఆమోదించడానికే సమావేశాలను నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులపాటు నిర్వహించాలని, కొత్త జిల్లాల ఏర్పాటు, మహారాష్ట్రతో ఒప్పందం, ప్రాజెక్టుల రీ డిజైన్, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
శనివారం అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తామని, ప్రజల ఆకాంక్షలను సభ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అంతకు ముందు బీజేఎల్పీ కార్యాలయంలో గణపతి పూజ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్కారుపై బీజేఎల్పీ నేత జి.కిషన్రెడ్డి ధ్వజం
Published Sun, Aug 28 2016 1:41 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement