హైదరాబాద్: ఎన్డీయేకు మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేది మరొకటని చంద్రబాబు విమర్శించారు. గతేడాది కేంద్రంలో ఎన్డీయే, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నరేంద్ర మోదీ సర్కార్పై విమర్శలు చేయడం ఇదే తొలిసారి.
శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని ఆర్థిక సాయం చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా పట్టించుకోలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని మోదీని పలుమార్లు కలసి విన్నవించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి తగిన నిధులు కేటాయించలేదని అన్నారు. ప్రజల నమ్మకాలను పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. కేంద్ర ఆర్థిక సంఘం తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని మోదీ సరిదిద్దాలని బాబు కోరారు. మరోసారి ఢిల్లీ వెళ్లి మోదీని కలుస్తానని చెప్పారు.
మోదీ సర్కార్పై చంద్రబాబు విమర్శలు
Published Sat, Feb 28 2015 5:31 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement