మ్యానిఫెస్టోకు భిన్నంగా ఉంటే ప్రశ్నించండి..!
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల రాద్ధాంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు తనదైన శైలిలో చురకలు అంటించారు. సభలో చంద్రబాబు కొద్దిగా స్పీడ్ పెంచారని, నిన్న టీడీపీ సభ్యులు పొడియం దగ్గరికి వెళితే.. ఈ రోజు వారు ఏకంగా సస్పెండ్ అయ్యేలా ప్రవర్తించారని అంబటి పేర్కొన్నారు. మంచి విషయం మీద పోరాటం చేస్తే.. మిమ్మల్ని అభినందిస్తామని, కానీ, ప్రతిపక్ష సభ్యులు చేస్తున్న ఇష్యూయే లేదని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు