కేయూ క్యాంపస్ : కాకినాడలోని జేఎన్టీయూలో ఈనెల 9 నుంచి 12 వరకు జరుగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్కు కాకతీయ యూనివర్సిటీ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ ఆచార్య పి.శ్రీని వాస్రావు బుధవారం తెలిపారు. నానుగొప్పుల అజయ్కుమార్ (వాగ్దేవి కళాశాల, హనుమకొండ), చింతు శివాజీ, కె.యువరాజు, మధుపవన్ (కేడీసీ, హనుమకొండ), కె.గాంధీ, భూక్యా ఆజాద్, రమావత్ అనిల్కుమార్, అజ్మీరా అఖిల్ (ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల ఖమ్మం), అంబాల రంజిత్కుమార్ (వీసీపీఈ బొల్లికుంట), గుగులోత్ లక్పతి టి.ఆకాష్ (యూసీపీఈ కేయూ, వరంగల్), ఎం.పవన్కల్యాణ్ ఎల్బీ కళాశాల, వరంగల్) జట్టులో ఉన్నారు. ఈ జట్టు ఈనెల 7న రాత్రి బయలుదేరి వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. జట్టుకు వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పి.కిషన్ కోచ్గా వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్రావు తెలిపారు.
‘సౌత్జోన్’ పోటీలకు కేయూ జట్టు ఎంపిక
Published Thu, Nov 9 2023 1:56 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement