పది ఫలితాల్లో శశి విద్యార్థుల ప్రభంజనం | Sakshi
Sakshi News home page

పది ఫలితాల్లో శశి విద్యార్థుల ప్రభంజనం

Published Tue, Apr 23 2024 8:25 AM

విద్యార్థులతో శశి విద్యాసంస్థల చైర్మన్‌ 
బూరుగుపల్లి రవికుమార్‌  - Sakshi

ఉండ్రాజవరం: పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని శశి విద్యాసంస్థల చైర్మన్‌ బూరుగుపల్లి రవికుమార్‌ సోమవారం తెలిపారు. హనుమంతు గాయత్రి–596 మార్కులు సాధించిందన్నారు. పి.కృష్ణ నాగ సాహితి–595, ఎన్‌.సూర్యతేజ– 594, కె.సత్యవాణి, పి.రణరామ్‌, ఎన్‌జె.విజయదుర్గ–593, జి.సత్య శ్రీహర్ష, సీహెచ్‌ బిందుజ, బి.వైష్ణవి కావ్య–592, ఎస్‌.వర్షిత, పి.ప్రణవి సాత్విక, కె.శ్రీరామ్‌ శ్రవణ్‌, సీహెచ్‌ బద్రి, వి.తన్మయి, కేఎస్‌.క్రిష్ట లక్ష్మి తేజస్విని, ఎల్‌.మణిగుప్త–591, సీహెచ్‌ జ్ఞానేశ్వరి, సీహెచ్‌.శాంతిప్రియ, కె.నరసింహ గుప్తా, బి.నిత్య హర్షిత– 590 మార్కులు సాధించారని తెలిపారు. విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని శశి విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ బూరుగుపల్లి లక్ష్మి సుప్రియ అభినందించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement