Appointment of Waqf‌ Board Members in AP - Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వక్ఫ్‌ బోర్డు సభ్యులు వీరే..

Published Tue, Feb 15 2022 7:16 PM

Appointment of Waqf‌ Board Members in AP - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వక్ఫ్‌ బోర్డు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎలెక్టడ్‌ మెంబర్‌గా ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్‌ సభ్యులుగా ఖాదర్‌ బాషా, మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్, షబనం ఆఫ్రోజ్, షేక్ షరీన్ బేగం, అబ్దుల్ బషీరుద్దీన్‌లను నియమించారు.

Advertisement
Advertisement