దేశ రాజధానిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజి ప్రిన్సిపాల్ వాల్సన్ థంపు రాజీనామా చేయాల్సిందేనని ఆ కాలేజిలో తాను అత్యాచారానికి గురైనట్లు ఆరోపించిన పరిశోధక విద్యార్థిని డిమాండు చేసింది. తనకు న్యాయం జరగాలంటే ఆయన దిగిపోవాలని ఆమె చెబుతోంది. ఆయనకు ప్రిన్సిపాల్గా కొనసాగే హక్కు లేదని, ఆయన ఉంటే తనలాగే మరింత మంది విద్యార్థినులు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆమె తెలిపింది.
సతీష్ కుమార్ అనే అధ్యాపకుడు 2013 అక్టోబర్ నెలలో తనపై ల్యాబ్లో లైంగిక దాడి చేశారని ఆమె జూన్ 19న ఫిర్యాదు చేసింది. ఇది జాతీయస్థాయిలో కలకలం సృష్టించింది. అయితే, ప్రిన్సిపాల్ థంపు మాత్రం బాధితురాలికి అండగా ఉండేందుకు బదులు విషయాన్ని కప్పిపెట్టేందుకు ప్రయత్నించారని కళాశాల మాజీ విద్యార్థుల సంఘం కూడా ఆరోపించింది. సతీష్ కుమార్ ఎంత దోషో.. వాల్సన్ థంపు కూడా అంతే దోషి అన్నారు. తనను కేసు ఉపసంహరించుకోవాలంటూ ప్రిన్సిపాల్ ఒత్తిడి చేసిన సంభాషణలను బాధితురాలు ఫోన్లో రికార్డుచేసి, దాన్ని పోలీసులకు ఇచ్చింది.
కీచక ప్రిన్సిపాల్ రాజీనామా చేయాల్సిందే
Published Fri, Jul 3 2015 5:30 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement