కొయ్యలగూడెం: రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని, చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ విమర్శించారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగిసినా ఎన్నికలకు వెళ్లకపోవడాన్ని తప్పుబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార టీడీపీకి ప్రజలు బుద్ధి చెబుతారనే భయంతోనే ఎన్నికలకు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన పోటీ చేస్తుందన్నారు.
మంత్రిగా ఉన్న జవహర్ దళితులను దూషిస్తున్నా మిన్నకుంటున్నారని, విప్గా ఉన్న చింతమనేని ఆగడాలు చేస్తున్నా సీఎం వెనుకేసుకు వస్తున్నారని, దీనికి వారు సిగ్గు పడాలన్నారు. 4,500 గ్రామాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యాయని, లక్ష కుటుంబాలు రోడ్డున పడ్డాయని, 3 లక్షల మంది ప్రజల బతుకులు చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన చరితార్థులు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వీరి తరఫున జనసేన పోరాడుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మసిపూసిన మారెడు కాయ అని, దాన్ని చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడెక్కడ నుంచో వేలాది మందిని తీసుకొస్తోందన్నారు. వారికి ముంపు ప్రాంతాల్లోని ప్రజల కష్టనష్టాలను చూపిస్తే..వారే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తారన్నారు.
పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు
Published Tue, Oct 9 2018 3:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు
HBD Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్లో అసలేం జరుగుతోంది?
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement