మహావీరునికి నివాళులర్పించిన మోదీ | Sakshi
Sakshi News home page

మహావీరునికి నివాళులర్పించిన మోదీ

Published Thu, Apr 2 2015 11:13 AM

మహావీరునికి నివాళులర్పించిన మోదీ - Sakshi

న్యూఢిల్లీ: జైనమతంలోని 24వ తీర్థంకరుడు  మహావీర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్లో గురువారం ఆయనకు నివాళులర్పించారు.  మానవజాతికి ఆయన ప్రవచించిన  శాంతి ప్రభోదాలను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.   మానవజాతి సంక్షేమానికి, శాంతికి దారి చూపిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా వినమ్రంగా  జోహార్లర్పిస్తున్నాన్నారు. ఈ సందర్భంగా  మహావీరుడు సమాధిలో కూర్చుని ఉన్న ఫోటోను ఒకదాన్ని  మోదీ పోస్ట్చేశారు.   

 

Advertisement
Advertisement