సాక్షి, హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్ తమ వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోంది. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు వస్తువులు అమ్ముతూ డబ్బులు దండుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. నెక్లెస్ రోడ్డులోని బైద బే వాటర్ ఫ్రంట్ బార్ అండ్ రెస్టారెంట్.. 20 రూపాయల కిన్లే వాటర్ బాటిల్ను 207 రూపాయలకు అమ్ముతోంది. అంతేకాకుండా 99 రూపాయల రెడ్బుల్ ఎనర్జీ డ్రింక్ను 209 రూపాయలకు అమ్ముతోంది. ప్రతి పెగ్గుపై 11శాతం మందును తక్కువగా సర్వ్ చేస్తూ మందు బాబుల పొట్టకొడుతోంది. అలా ప్రతి 1336 రూపాయల బిల్లులో 147 రూపాయల మోసానికి పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తోంది. విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన తూనికలు కొలతల శాఖ అధికారులు సదరు రెస్టారెంట్పై దాడులు నిర్వహించి, మూడు కేసులు నమోదు చేశారు.
నెక్లెస్ రోడ్డులో కిన్లే వాటర్ బాటిల్ రూ.207..!
Published Fri, Jun 14 2019 2:25 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement