700 బస్తాల బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

700 బస్తాల బియ్యం పట్టివేత

Published Wed, Jul 8 2015 9:10 AM

700 bags rice seized in prakasam distirict

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో విజిలైన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెంలోని బుధవారం బాలాజీ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు చేశారు.  ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 700 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement