కంగన మాటల్లో తప్పులేదు: నిర్భయ తల్లి
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు. నిర్భయ దోషులకు క్షమించాలని కోరిన న్యాయవాది ఇందిరా జైసింగ్పై కంగనా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇందిరా జైసింగ్ను నాలుగు రోజులు దోషులతో బంధిస్తే ఆమెకు బాధ తెలిసి వస్తుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఆశాదేవి స్పందిస్తూ.. ‘‘నేను కంగనా మాటలను పూర్తిగా అంగీకరిస్తున్నాను. అమె చెప్పింది నిజమే.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు