బంగారం తరలింపులో వే బిల్లు ఎక్కడ?

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1,381 కిలోల బంగారం వ్యవహారంలో అనేక గుట్టుమట్లు దాగి ఉన్నాయన్న అనుమానాలు బలపడుతు న్నాయి. మామూలుగా అయితే నిర్ణీత పరిమాణం దాటిన ఏ వస్తువునైనా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే వేబిల్లు తప్పనిసరి. ఇది లేకుండా రవాణా జరిగేవన్నీ దొంగ సరుకు కిందే లెక్కగడతారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top