రైతు భరోసా పథకంతో రైతులకు జగనన్న ఉన్నాడనే నమ్మకం కలిగింది -మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

రైతు భరోసా పథకంతో రైతులకు జగనన్న ఉన్నాడనే నమ్మకం కలిగింది. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేస్తున్నాం. ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నాం -మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top