వైఎస్‌ఆర్‌సీపీ నేత దారుణ హత్య | ysrcp leader cherukulapati narayana reddy murder | Sakshi
Sakshi News home page

May 21 2017 12:24 PM | Updated on Mar 21 2024 7:48 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చెరుకులపాడు నారాయణ రెడ్డిపై ప్రత్యర్థులు కొందరు, కత్తులు బాంబులతో దాడికి దిగారు. పెళ్లికి వెళ్లొస్తున్న ఆయన కారుపై తొలుత బాంబులు వేసి అనంతరం చాలా విచక్షణ రహితంగా కత్తులతో నరికి చంపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement