● మధ్యాహ్నం 2:54గంటలకు సభా వేదిక సమీపంలో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది.
● 3:11 గంటలకు సభా వేదికపైకి సీఎం కేసీఆర్ చేరుకొని నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేశారు.
● 3:14 గంటలకు సభా వేదికపై కేసీఆర్కు ముస్లిం నాయకుడు దట్టీ కట్టారు.
● 3:14 నుంచి 3:19గంటల వరకు
నాగార్జునసాగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ ప్రసంగించారు.
● అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాలకు ఎమ్మెల్యే నోముల భగత్ నమస్కరించారు.
● 3:21 గంటలకు కేసీఆర్ ప్రసంగం ప్రారంభించారు.
● ప్రసంగం 3:45గంటలకు ముగించారు.
● 3:39 గంటలకు తిరిగి హెలిప్యాడ్కు వద్దకు చేరుకున్నారు.
● సీఎం కేసీఆర్ 3:54 గంటలకు తిరిగి వెళ్లిపోయారు.
– తిరుమలగిరి(నాగార్జునసాగర్)
Comments
Please login to add a commentAdd a comment