పోలింగ్‌ కేంద్రంలోకి వీరికి మాత్రమే అనుమతి.. | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రంలోకి వీరికి మాత్రమే అనుమతి..

Published Thu, Nov 30 2023 12:56 AM

-

పోలింగ్‌ కేంద్రంలోకి వీరికి మాత్రమే అనుమతి..

● ప్రిసైడింగ్‌ అధికారి ఒకసారి ఎంతమంది ఓటర్లను లోనికి అనుమతిస్తే.. వారు మాత్రమే రావాల్సి ఉంటుంది. ● పోలింగ్‌ అధికారులు, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది ●ఎన్నికల సంఘం అనుమతించిన వ్యక్తులు. ● అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పోలింగ్‌ ఏజెంట్లు. ● ఓటు వేయడానికి వచ్చినవారు, చంకన ఎత్తుకున్న పిల్లలు. ● అంధులు, వృద్ధులకు తోడుగా వచ్చినవారు. ● రిటర్నింగ్‌ అధికారి, ప్రిసైడింగ్‌ అధికారి, ప్రత్యేక పరిస్థితుల్లో నియమించిన వ్యక్తులు మాత్రమే పోలింగ్‌ రోజు కేంద్రంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ● ఈనిబంధనలు అతిక్రమించిన వారిపై అధికారులు చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Advertisement
Advertisement