చదువుకోలేకపోవడంతో ఆఫీసులకు వెళ్లి ధ్రువపత్రాలు పొందాలంటే ఇబ్బందిగా ఉండేది. కా ర్యాలయాల్లో అవసరమైన పను లు చేయించుకోవాలంటే ఏమీ తెలియని పరిస్థితి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బంది ఎదు ర్కునేదాన్ని. ప్రభుత్వం జగనన్న సురక్ష పథకంలో శిబిరాలు ఏర్పాటు చేశారు. మా గ్రామంలో శిబిరం ఏ ర్పాటు చేయడంతో నాకు అవసరమైన ఫ్యామిలీ మెంబ ర్ సర్టిఫికెట్ను అధికారులు మా ఇంటి వద్దకే తెచ్చిచా రు. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ చూడనేలేదు. – మునెమ్మ, లబ్ధిదారు, శ్రీకావేరిరాజపురం