బెంగళూరు: అంబులెన్సుకు దారి ఇవ్వడానికి రాష్ట్రపతి కాన్వాయ్నే ఆపేసిన ట్రాఫిక్ ఎస్సై, కానిస్టేబుల్లను పలువురు ప్రశంసిస్తున్నారు. సాధారణంగా దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి వాహన శ్రేణిని ఆపడం అంటే మామూలు విషయం కాదు. ఒకవేళ ఆపాలన్నా పైఅధికారుల అనుమతి తప్పనిసరి. గత శనివారం బెంగళూరులోని ట్రినిటీ సర్కిల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఎస్సై నిజలింగప్ప, కానిస్టేబుల్ విశ్వనాథ రావులు మాత్రం...ఎవరి అనుమతీ లేకుండా సొంత విచక్షణపై రాష్ట్రపతి వాహనశ్రేణిని కాసేపు ఆపేసి అంబులెన్సుకు దారి ఇచ్చారు. ఆ సమయంలో పైఅధికారులు అందుబాటులో లేకపోవడంతో సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. వారి సాహసం గురించి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగుచూసింది. ఎస్సై, కానిస్టేబుళ్లను అభినందించిన అధికారులు వారికి రివార్డు ఇచ్చారు.
రాష్ట్రపతి కాన్వాయ్ని ఆపిన ఎస్సై
Published Wed, Jun 21 2017 3:14 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement