మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి చిట్టచివరి నిమిషంలో వచ్చిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. ఆ తర్వాత ఏం చేశారు? ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ఆయన వెళ్లి.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షాతో రహస్య మంతనాలు జరిపారు. వాస్తవానికి చిట్టచివరి నిమిషంలో అమిత్షా పిలవడంతోనే ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారానికి హాజరైన విషయం తెలిసిందే.
అంతకుముందు వరకు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని చెప్పిన ఠాక్రే.. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. బీజేపీ తమను అవమానించిందని చెప్పినా.. ఎట్టకేలకు మళ్లీ వచ్చారు. వచ్చిన తర్వాత ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అమిత్షాను కలిశారు. దీంతో మళ్లీ పాత మిత్రులు కలుస్తారనే కథనాలు వెలువడుతున్నాయి.
అమిత్షాతో ఉద్ధవ్ రహస్య చర్చలు?
Published Fri, Oct 31 2014 7:34 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement