నేటి ముఖ్యవార్తలు | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యవార్తలు

Published Wed, Aug 23 2017 8:40 AM

Today News Updates

నంద్యాల ఉప ఎన్నిక
ఇవాళ కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికకు పోలింగ్‌ జరగనుంది.

ఐదు రోజుల పర్యటన
నేపాల్‌ ప్రధానమంత్రి షేర్‌ బహదూర్‌ దేబా భారత్‌లో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు.

 

Advertisement
Advertisement