పోస్టల్‌ బ్యాలెట్‌ పంపిణీలో అవకతవకలు జరిగాయి

 విశాఖ జిల్లాలో పోస్టల్‌బ్యాలెట్‌ పంపిణీలో అవకతవకంలు జరిగాయని, జిల్లా కలెక్టర్‌ బాధ్యతారాహిత్యం బయటపడిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు ఆరోపించారు. జిల్లా కలెక్టర్‌ ఎన్నికల అధికారి అన్నట్లు వ్యవహరించడం లేదని, 4 వేలకు పైగా ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోయారని అన్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top