ఏపీలో నూతన ఇసుక విధానం
రాష్ట్రంలోని అన్ని స్టాక్ యార్డుల నిండుగా ఇసుక నింపాలని, ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి కోరిన చోటుకు వెంటనే చేరవేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వచ్చే నెల 5వ తేదీ నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సన్నద్ధమవుతోంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు