Sakshi News home page

పనితీరు మెరుగుపర్చుకోవాలి

Published Fri, Nov 17 2023 1:30 AM

-

ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు

కడప కోటిరెడ్డిసర్కిల్‌: ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తమ పనితీరును మెరుగు పరుచుకోవాలని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గిడుగు వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం కడపలోని జోనల్‌ వర్క్‌షాప్‌లో 8 జిల్లాల అకౌంట్స్‌ ఆఫీసర్లు, ఇన్‌చార్జిలకు సీఎల్‌ఎస్‌ ఫైనాన్స్‌ మోడల్‌ ఇంప్లిమెంటేషన్‌పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని, అందుకు తగ్గట్టుగా ప్రతి ఉద్యోగి సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement