కాటారం: కాటారం మండలం ప్రతాపగిరి, గొంతెమ్మ గుట్టలను పర్యాటకకేంద్రాలుగా తీర్చిదిద్దేలా ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని ఎంపీపీ పంతకాని సమ్మయ్య, ఎంపీటీసీలు మహేష్ రవీందర్రావు, జాడి మహేశ్వరి, కోఆప్షన్ సభ్యుడు అజీజ్ కలెక్టర్ భవేష్మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కలిసి ప్రతాపగిరిగుట్ట, గొంతెమ్మ గుట్టల విశిష్టతను వివరించారు. గుట్టపై దేవతామూర్తుల ఆనవాళ్లు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు ఎంపీపీ తెలిపారు.
పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దాలి
Published Fri, Sep 1 2023 2:18 AM
Advertisement
Advertisement
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- శుబ్మన్ గిల్తో బుల్లితెర నటి పెళ్లి? స్పందించిన బ్యూటీ!
- T20 World Cup 2024: ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి క్రికెటర్లు వీరే..!
- న్యూయార్క్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళన
- తమ్ముడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన లారెన్స్.. ధర ఎంతంటే?
- ‘కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ.. బీఆర్ఎస్ పాతాళంలోకి వెళ్లిపోయింది’
- TG: గవర్నర్కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
- ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
- వీడియో: మురికి కాల్వలో ఈవీఎంలు, వీవీప్యాట్స్
- మోదీ వేవ్ ఉంది.. నా గెలుపు ఆపలేరు: కంగనా రనౌత్
- తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన యువ సింగర్స్
Advertisement