అంజన్నకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముడుపు | Sakshi
Sakshi News home page

అంజన్నకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముడుపు

Published Tue, Apr 23 2024 8:25 AM

కంఠేశ్వరుడికి జీవన్‌రెడ్డి పూజలు - Sakshi

పూజలు చేస్తున్న జీవన్‌రెడ్డి, కుటుంబ సభ్యులు

కొండగట్టు(చొప్పదండి):

జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయ స్వామి వారిని సోమవారం నిజామాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ దర్శించుకున్నారు. రానున్న ఎన్నికల్లో స్వామివారి దయతో గెలవాలని ముడుపు కట్టారు. ఆయన వెంట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మాజీమంత్రి రాజేశంగౌడ్‌ ఉన్నారు.

జగిత్యాల:

నిజామాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా ఆయన నిజామాబాద్‌లోని కంఠేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆయనను సత్కరించారు.

ముడుపు కడుతున్న బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి
1/1

ముడుపు కడుతున్న బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి

Advertisement

తప్పక చదవండి

Advertisement