సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పీఆర్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ – 5, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్– ఐఐ, వీఆర్వో గ్రేడ్ –ఐ, రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు, కారుణ్య కారణాలపై నియమితులైన జిల్లాకు చెందిన ఉద్యోగులకు మంగళవారం కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు అన్నారు. పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ డీఆర్ఓ చాంబర్లో సమన్వయ కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేషన్ ఆఫీసర్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు మాట్లాడుతూ కాతేరులోని జీఎస్ఆర్ ఆన్లైన్ అకాడమీలో పరీక్ష జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకూ పరీక్షకు 110 మంది, అలాగే మధ్యాహ్నం 2.30 నుంచి 3 గంటల వరకూ జరిగే పరీక్షలకు 115 మంది హాజరుకానునట్టు తెలిపారు. పరీక్షకు గంట ముందు అభ్యర్థులను అనుమతిస్తామని, ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకురాకూడదన్నారు. హాల్ టికెట్తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు. పరీక్షల లైజన్ ఆఫీసర్గా డిప్యూటీ తహసీల్దార్ (సీఎస్)ఎం.నాగలక్ష్మిని నియమించామన్నారు.
నేడు కంప్యూటర్ నైపుణ్య పరీక్ష
Published Mon, Nov 13 2023 11:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement