అరకులోయ టౌన్: రాష్ట్ర స్థాఽయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–17 బ్యాడ్మింటన్ పోటీల్లో అరకులోయ స్పోర్ట్స్ స్కూల్కు చెందిన ఇద్దరు విద్యార్థులు పాల్గొంటున్నట్లు స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ పీఎస్ఎన్ మూర్తి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహించే పోటీలకు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల క్రీడా పాఠశాల విద్యార్థులు వి. అజిత్ కుమార్, పి.గౌతమ్ ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు. ప్రిన్సిపాల్, కోచ్ కె. రాజుబాబు విద్యార్థులను అభినందించారు.
బ్యాడ్మింటన్ పోటీలకు అరకు స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు
Published Thu, Nov 9 2023 12:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement