ఎన్కౌంటర్తో బాధపడ్డాం: కేటీఆర్
హన్మకొండ: తుపాకుల మోత లేని తెలంగాణగా ఉండాలని ఉద్యమ సమయంలో భావించామని, ఇప్పుడు కూడా తుపాకులు ఉండొద్దనే కోరుకుంటున్నామని, సీఎం కేసీఆర్ నాడు ఇదే చెప్పారని, ఇప్పుడు ఇదే కోరుకుంటున్నామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం హన్మకొండలో విలేకరుల సమావేశంలో, అనంతరం జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్కౌంటర్ జరిగినందుకు బాధపడ్డామన్నారు. నక్సలైట్ల సామాజిక, అర్థిక ఎజెండానే తమ ఎజెండా అన్నారు. తెలంగాణలో తుపాకీ మోతలుండవన్నారు.
తెలంగాణలో ఎక్కడ నెత్తురు చిందిని పోలీసులైనా, నక్సలెటైై్లనా ఎవరు చనిపోయిన తెలంగాణ బిడ్డేనని గతంలో బాధపడ్డాం, ఇప్పుడు బాధపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఏం అడిగిన మొండి చేయి చూపిందని విమర్శించారు. గల్లీ నాయుడు, ఢిల్లీ నాయుడు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని చెప్పిన కేంద్రం నుంచి స్పందన లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, శంకర్నాయక్ పాల్గొన్నారు.
తుపాకుల మోతలేని రాష్ట్రంగా తెలంగాణ
Published Sun, Oct 4 2015 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement