రెండు ఆటోలు ఢీకొని నలుగురు మృతి | Sakshi
Sakshi News home page

రెండు ఆటోలు ఢీకొని నలుగురు మృతి

Published Wed, Aug 20 2014 9:15 PM

Two Auto rickshaws hit.. 4 killed in karimnagar district

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. బోయినపల్లి మండలం కొత్తపేట వద్ద రెండు ఆటోలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతులందరూ వేములవాడకు చెందినవారిగా గుర్తించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement