సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ఉన్న కె.చంద్రశేఖర్ రావు స్థాయిని మరచి వీధిరౌడీలా మాట్లాడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లా డుతూ... సిరిసిల్ల ఘటనలో దళితుల ఆగ్రహం, కోర్టుల చివాట్లతో సీఎం కేసీఆర్కు మతి భ్రమించిందన్నారు.
కేసీఆర్ మొదలు పెట్టిన ప్రాజెక్టులేవి, కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నవేవీ అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ 500 రోజులుగా సచివాలయం రావడంలే దుందుకని ప్రశ్నించారు. అభివృద్ధికి కాంగ్రెస్ అడ్డుపడదన్నారు. ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తే కోర్టులు ఎందుకు అడ్డుకుంటాయని ప్రశ్నించారు. సిరిసిల్లలో దళితులు, సామాన్యులపై థర్డ్డిగ్రీ ప్రయోగిం చడమే సరైందని సీఎం ఎలా సమర్థిస్తారని భట్టి ఈ సందర్భంగా ప్రశ్నించారు.
ముఖ్యమంత్రివా? వీధిరౌడీవా?: భట్టి
Published Fri, Aug 4 2017 1:44 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
టీడీపీ అరాచకాలపై కిషోర్ బాబు ఫైర్
జూన్ 4న జగన్ ప్రభంజనం..
'తాగొచ్చి భార్యను కొట్టేవాడు, ఎల్ఐసీ డబ్బుల కోసం..' ఏడ్చేసిన నటుడి తల్లి
తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు
వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..
విదేశాల నుంచి ఆప్ ఎంపీ .. సీఎం కేజ్రీవాల్తో భేటీ
అడ్డంగా దొరికిన నకిలీ పోలీసులు...
అందుకే సీఎం జగన్ విక్టరీ వ్యాఖ్యలు!
మళ్లీ ట్విట్టర్లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్ తొలగింపు
ఐటీ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్
తప్పక చదవండి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
- చివరి బెర్త్ ఎవరిదో?
Advertisement